Wednesday, February 18, 2015

శ్రీరామ
ఆదివారం(15.02.2015) మధ్యాహ్నం 2 గంటలకు,,, చెన్నై ఆంద్రా అండ్‌ సోషల్‌ క్లబ్‌ ( ఆస్కా)లో తెలుగు జర్నలిస్టు సంఘం(తేజోస్‌) ఆధ్వర్యంలో ఆకాశవాణి కార్యక్రమ నిర్వాహకులు శ్రీ నాగసూరి వేణుగోపాల్‌ పుస్తకం ‘ చర్చనీయాంశంగా చానళ్లు’ ఆవిష్కరణ జరిగింది.. ఈ కార్యక్రమంలో ప్రస్తుత సాక్షి సంపాదక వర్గం డైరెక్టర్‌ కె. రామచంద్ర మూర్తి, ది హిందు కార్టూనిస్ట్‌ సురేంద్ర, చెన్నై ఆకాశవాణి నిర్ధేఽశకులు కె. సుబ్రమణియన్‌ తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని నేను నిర్వహించినప్పటి దృశ్యం.


No comments: